ఆకలితో అలమటించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఆకలి నివారించాల్సిన పాలకులకు చిత్తశుద్ది లేదు. పేదల ఆకలి ఎప్పుడు తీరుతుందో...?
24, మే 2013, శుక్రవారం
వడదెబ్బకు ఆంధ్రప్రదేశ్లో 107 మంది మృతి
23, మే 2013, గురువారం
ఎవరెస్టుపై 80 ఏళ్ల వృద్దుడు
12, మే 2013, ఆదివారం
టివి 9 సిఈఓ రవిప్రకాష్ పై జర్నలిస్టు దాడి
దాడులకు భయపడం: రవిప్రకాష్
తాము
చేస్తున్న సమాజిక సేవా కార్యక్రమాలను చూసి ఓర్వలేని కొందరు ఫ్యాక్షనిస్టుల
అనుచరులు తమపై దాడికి పాల్పడుతున్నారని, ఇలాంటి దాడులకు భయపడేది లేదని
టివి9 సిఇఓ రవిప్రకాష్ అన్నారు. వెనుకబడిన రాయలసీమ జిల్లాలో ఫ్యాక్షనిజం
పూర్తిగా అంతమయితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)