ఆకలితో అలమటించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఆకలి నివారించాల్సిన పాలకులకు చిత్తశుద్ది లేదు. పేదల ఆకలి ఎప్పుడు తీరుతుందో...?
8, ఆగస్టు 2019, గురువారం
వాసిరెడ్డి పద్మకు కీలక పదవి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా వైకాపా సీనియర్ నేత
వాసిరెడ్డి పద్మ నియమితులయ్యారు. ఈ పదవిలో ఆమెను నియమిస్తూ రాష్ట్ర
ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్ల పాటు మహిళా కమిషన్
ఛైర్పర్సన్గా పద్మ కొనసాగనున్నారు. ఇప్పటిదాకా ఈ పదవిలో కొనసాగిన
నన్నపనేని రాజకుమారి బుధవారం రాజీనామా చేయడంతో ఆ స్థానంలో వాసిరెడ్డి
పద్మను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి